ఏ ఉద్యోగ సంఘమైనా... ఉద్యోగుల ప్రయోజనాలకు పాటుపడాలని ఏపీ ఉద్యోగ ఐకాస అమరావతి నేతలు కోరారు. కొత్తగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సంక్షేమ కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేయకూడదని సంఘ అధ్యక్షులు సత్తి నాగేశ్వరరెడ్డి అన్నారు.
ఉద్యోగ సంఘాలలో విభజన తీసుకొచ్చి... ఐక్యతకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నూతనంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని సీఎం జగన్ను కోరుతునట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి: