ETV Bharat / city

'సీఎం అలా చెప్పడం.. ఎన్నికలకు మంగళం పాడటమే'

author img

By

Published : Mar 18, 2020, 1:54 PM IST

Updated : Mar 18, 2020, 3:59 PM IST

cpi ramakrishna on jagan
cpi ramakrishna on jagan

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

'సీఎం అలా చెప్పడం.. ఎన్నికలకు మంగళం పాడటమే'

ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టు సమ్మతించడంపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. 90స్థానాలు గెలవాలని సీఎం చెప్పడం ఎన్నికలకు మంగళం పాడటమేనని వ్యాఖ్యానించారు. దౌర్జన్యం చేసి ఎన్నికలు నిర్వహించాలని చూడటం దారుణమన్నారు. ఈసీకి కులాన్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడాన్ని కోర్టు కూడా ఆమోదించిన విషయం గుర్తు చేశారు.

ఇదీ చదవండి: ఎన్నికల కోడ్ రద్దు.. వాయిదా కొనసాగింపు.. కొత్త పథకాలు వద్దు..

Last Updated :Mar 18, 2020, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.