తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన ఓ అధికారి.. అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. ఆస్తి పన్ను మార్పు కోసం రూ. 9 వేలు లంచం తీసుకుంటుండగా.. రెవెన్యూ అధికారి రఫీని పట్టుకున్నారు. నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో డబ్బు తీసుకుంటున్నారన్న సమాచారంతో.. అధికారులు అక్కడికి వెళ్లి దాడి చేశారు. రఫీని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: