ETV Bharat / city

కిదాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్‌ సన్మానం.. తిరుపతిలో 5 ఎకరాల భూమి కేటాయింపు

author img

By

Published : Dec 29, 2021, 2:59 PM IST

Updated : Dec 29, 2021, 6:33 PM IST

Kidambi Srikanth meets cm jagan
Kidambi Srikanth meets cm jagan

Kidambi Srikanth meets cm jagan: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన కిదాంబి శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్​ను ఘనంగా సన్మానించారు.

కిదాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్‌ సన్మానం
కిదాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్‌ సన్మానం

Kidambi Srikanth meets cm jagan: సీఎం జగన్​ను.. భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన కిదాంబి శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7 లక్షల నగదు బహుమతిని అందజేశారు. అదేవిధంగా.. తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు.

ఇదీ చదవండి:

JAGANNANNA PALAVELLUVA: అమూల్ ఒక కంపెనీ కాదు.. పాలు పోసేవాళ్లే యజమానులు: సీఎం జగన్​

Last Updated :Dec 29, 2021, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.