ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ను కలిశారు. గాంధీనగర్లోని తన తల్లి నివాసానికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లి ఇచ్చిన టీ సేవించి ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో ప్రధాని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
Last Updated :Feb 3, 2023, 8:34 PM IST