ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కొండ చరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు పడటం వల్ల గంగోత్రి జాతీయ రహదారిని మూసివేశారు. గంగోత్రి దామ్తో పాటు 11 గ్రామాలకు పూర్తిగా రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. శిథిలాలు తొలగిస్తున్నారు అధికారులు.
Last Updated : Jun 7, 2021, 2:09 PM IST