తెలంగాణ

telangana

భారత్​ బంద్​ ఎఫెక్ట్​- దిల్లీలో భారీగా నిలిచిన వాహనాలు

By

Published : Sep 27, 2021, 11:08 AM IST

Updated : Sep 27, 2021, 11:44 AM IST

దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. భారత్ బంద్ నేపథ్యంలో రాజధానిలోకి ప్రవేశించే వాహనాలను భద్రతా బలగాలు తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్-దిల్లీ సరిహద్దులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Last Updated :Sep 27, 2021, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details