తెలంగాణ

telangana

సాఫీగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

By

Published : Dec 30, 2019, 2:47 PM IST

All-round meeting of the Zone
సాఫీగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

మోత్కూరులోని మండల పరిషత్​ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ దీటి సంధ్యారాణి అధ్యక్షత వహించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దీటి సంధ్యారాణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సెలవుదినం కావడం వల్ల పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమావేశానికి గైర్హాజరయ్యారు.

సమావేశంలో ప్రశ్నించేవారు, సమాధానం చెప్పేవారు లేక సమావేశ మందిరం వెలవెలబోయింది. ఉన్న కొద్ది మంది ప్రజా ప్రతినిధులతో సాఫీగా సమావేశాన్ని ముగించారు.

సాఫీగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

ఇదీ చూడండి: ఖైరతాబాద్​ సర్కిల్​లో డివైడర్​ను ఢీకొట్టిన కారు

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dear: Suryapet
Cell: 9885004364


Body:యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి దీటి సంధ్యారాణి అద్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది.
ఆదివారం సెలవుదినం కావడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. షెడ్యూల్ ప్రకారం శనివారం జరగవలసిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఆదివారంకు వాయిదా పడింది.
సమావేశంలో ప్రశ్నించేవారు, సమాధానం చెప్పేవారు లేక సమావేశ మందిరం వెలవెల పోయింది. ఉన్న కొద్దిపాటి ప్రజా ప్రతినిధులు కాలయాపన చేసి సాఫీగా సమావేశాన్ని ముగించారు.


Conclusion:.

ABOUT THE AUTHOR

...view details