నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాయుగుండం ప్రభావంతో కురిసిన వానకు జిల్లాలోని ఎడపల్లి, ఆర్మూర్, నవీపేట్, మెండోరా, ముప్కాల్, బాల్గొండ, జక్రాన్పల్లి మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలు తడిసిముద్దయ్యాయి.