తెలంగాణ

telangana

మూసి ప్రాజెక్టులో 3 లక్షల విలువైన చేప పిల్లల పంపిణీ

By

Published : Nov 18, 2019, 7:27 PM IST

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్ వద్ద మూసి ప్రాజెక్టులో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ చేప పిల్లలను విడిచారు.

మూసి ప్రాజెక్టులో 3 లక్షల విలువైన చేప పిల్లల పంపిణీ

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్ వద్ద మూసి ప్రాజెక్టులో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ చేప పిల్లలను విడిచారు. 19 లక్షల రూపాయల విలువైన 3 రకాల చేప పిల్లలను పంపిణి చేసినట్లు తెలిపారు. 6 నెలల్లో చేపలు పెరుగుతాయని అప్పటివరకు చేపలు పట్టకూడదని మత్స్యకారులకు సూచించారు. మూసి ప్రైజెక్టులో చేప పిల్లలకు అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని మరుళీకృష్ణ అన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సుచరిత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మూసి ప్రాజెక్టులో 3 లక్షల విలువైన చేప పిల్లల పంపిణీ
Intro:tg_nlg_212_18_chepala_pampini_av_TS10117
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలాపహాడ్ వద్ద మూసి ప్రాజెక్ట్ లో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ చేప పిల్లలు పంపిణి చేశారు. 19 లక్షల విలువైన 3 రకాల చేప పిల్లలు పంపిణి చేశామని తెలిపారు. 6 నెలల్లో చేపలు పెరుగుతాయని అప్పటివరకు చేపలు పట్టకూడదని మత్స్యకారులకు సూచించారు. మూసి ప్రైజెక్టులో చేప పిల్లలకు అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో డీ ఎఫ్ ఓ సుచరిత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Body:Shiva shankarConclusion:9948474102

TAGGED:

ABOUT THE AUTHOR

...view details