ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ పంపు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. అక్కడికక్కడే దేవేందర్ రావు మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Intro:tg_wgl_53_29_road_pramadam_av_ts10072
G Raju mulugu contributor
ఇదే స్లగ్ నేమ్ తో ఫొటోస్ పంపించాను వాడుకోగలరు.
ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆత్మకూరు మండలం కటాక్షపుర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే గోపరపోయిన దేవేందర్ రావు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు.
Body:ss
Conclusion:no
G Raju mulugu contributor
ఇదే స్లగ్ నేమ్ తో ఫొటోస్ పంపించాను వాడుకోగలరు.
ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆత్మకూరు మండలం కటాక్షపుర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే గోపరపోయిన దేవేందర్ రావు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు.
Body:ss
Conclusion:no