మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో అక్షయ పాత్ర ఫౌండేషన్.. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ భాగస్వామ్యంతో చేపట్టిన అల్పాహార పథకాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం అందించాలనుకోవడం చాలా మంచి నిర్ణయమని మంత్రి ప్రశంసించారు. అక్షయ పాత్ర, గ్లాండ్ ఫార్మా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం కింద చాలా ఏళ్లుగా సేవలందిస్తుందని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి కిరణ్ తెలిపారు.
Intro:TG_HYD_11_18_MANTRI_MALLAREDDY_AKSHAYAPATRA_AB_TS10016Body:విద్యార్థులు దృఢంగా ఉండేందుకు అల్పాహార పథకాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్... గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ భాగస్వామ్యంతో మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ప్రారంభించారు.
అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభమైంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ భాగస్వామ్యంలో మొదలైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులకు అల్పాహారం అందించాలనుకోవడం చాలా మంచి నిర్ణయమని ప్రశంసించారు. అక్షయ పాత్ర, గ్లాండ్ ఫార్మా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు. అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం కింద చాలా ఏళ్లుగా సేవలందిస్తున్నాయని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి కిరణ్ తెలిపారు. ఇందులో భాగంగానే గ్లాండ్ ఫార్మా వారి సహకారంతో గుండ్ల పోచంపల్లిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.Conclusion:బైట్ : మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి.
అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభమైంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ భాగస్వామ్యంలో మొదలైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులకు అల్పాహారం అందించాలనుకోవడం చాలా మంచి నిర్ణయమని ప్రశంసించారు. అక్షయ పాత్ర, గ్లాండ్ ఫార్మా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు. అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం కింద చాలా ఏళ్లుగా సేవలందిస్తున్నాయని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి కిరణ్ తెలిపారు. ఇందులో భాగంగానే గ్లాండ్ ఫార్మా వారి సహకారంతో గుండ్ల పోచంపల్లిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.Conclusion:బైట్ : మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి.