ఈటల రాజేందర్ వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్.. సీఎస్ సోమేశ్ కుమార్కు నివేదిక ఇచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూముల వ్యవహారంపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంతో కలెక్టర్ విచారణ చేపట్టి నివేదిక అందించారు.
21:56 May 01
ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్కు మెదక్ కలెక్టర్ నివేదిక
Last Updated : May 1, 2021, 10:14 PM IST