తెలంగాణ

telangana

తిరుమల శ్రీవారి ఆలయంలో భోగి సంబురం

By

Published : Jan 14, 2020, 10:52 AM IST

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భోగి మంటలు వేశారు. వేకువజామున ఆలయం ముందు మహాద్వారం వద్ద మహిళలు గొబ్బిళ్లు పెట్టారు. భోగి మంటల చుట్టూ శ్రీవారి భక్తులు తిరుగుతూ భజనలు చేశారు. అనంతరం ఆలయం తెరిచి స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు.

bhogi-celebrations-in-tirumala
తిరుమల శ్రీవారి ఆలయంలో భోగి మంటల సందడి

తిరుమల శ్రీవారి ఆలయంలో భోగి మంటల సందడి

ABOUT THE AUTHOR

...view details