ఆదిలాబాద్లోని రాంపూర్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని... వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం
రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద... రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీసి... నిమ్స్ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
![వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం two-members-died-in-road-accident-in-adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8621772-thumbnail-3x2-acc.jpg)
వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం
ప్రయాణికుల సమాచారం మేరకు... పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో ఉన్న మృతదేహాలను బయటకు తీసి... పోస్టుమార్టం నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు.
వెనుకనుంచి లారీ ఢీకొన్న మరో లారీ... ఇద్దరి దుర్మరణం
ఇదీ చూడండి:సినీ పరిశ్రమతో డ్రగ్స్ ముఠా లింకులపై ఆరా