ప్రపంచ సినీచరిత్రలో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు నామినేషన్లను మార్చి 15(సోమవారం)న ప్రకటించనున్నారు స్టార్ కపుల్ ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. మొత్తంగా 23 విభాగాల్లో నామినేట్ అయిన వారి పేర్లను వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని వారిద్దరే స్వయంగా ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. వర్చువల్ రూపంలో ఈ పేర్లను ప్రకటిస్తారు. ఏప్రిల్ 25న ఈ పురస్కార వేడుక నిర్వహించనున్నారు.
ఆస్కార్ నామినేషన్లు వెల్లడించనున్న ప్రియాంక దంపతులు
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు నామినేషన్లను మార్చి 15న ప్రకటించనున్నారు స్టార్ దంపతులు ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. కాగా, ప్రియాంక ప్రస్తుతం 'మ్యాట్రిక్స్ 4', 'టెక్స్ట్ ఫర్ యూ' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఆస్కార్
కాగా, ఈ ఏడాది ప్రారంభంలో 'ది వైట్ టైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రియాంకా చోప్రా.. ప్రస్తుతం 'మ్యాట్రిక్స్ 4', 'టెక్స్ట్' ఫర్ యూ చిత్రాల్లో నటిస్తున్నారు.