తెలంగాణ

telangana

తెరాస మండలాధ్యక్షుడిపై దాడి.. పరిస్థితి విషమం

By

Published : Mar 2, 2020, 10:35 AM IST

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం అర్థరాత్రి కొంతమంది ఆగంతకులు తెరాస మండలాధ్యక్షుడిపై దాడికి పాల్పడ్డారు.

few people attack on trs leader in rangareddy
తెరాస నేత పై ఆగంతకుల దాడి

తెరాస నేత పై ఆగంతకుల దాడి

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. తెరాస మండలాధ్యక్షుడు నర్సింహపై అర్ధరాత్రి దాడి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details