'గుర్తుతెలియని దుండగులు అపార్ట్మెంట్లోకి బలవంతంగా ప్రవేశించారని.. వారి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని' పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
వారాంతంలో అమెరికాలో కాల్పుల మోత మోగింది. నాష్విల్లేలోని టెన్నెస్సీ అపార్ట్మెంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
బాధితుల పేర్లు, వయస్సు వివరాలను వెల్లడించలేదు.
ఇవీ చదవండి: