హైదరాబాద్లో గుడిమల్కాపూర్ భాజపా కార్పొరేటర్ దేవన్ కరుణాకర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె ఆవుల భవాని(28) కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కరోనాతో కార్పొరేటర్ కుమార్తె మృతి
హైదరాబాద్ గుడిమల్కాపూర్ భాజపా కార్పొరేటర్ దేవన కరుణాకర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకి అతని కుమార్తె మృతి చెందారు.
కరోనాతో కార్పొరేటర్ కుమార్తె మృతి, హైదరాబాద్ వార్తలు, హైదరాబాద్లో కరోనా మరణాలు
గత నెల 20న భవాని.. మగశిశువుకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా సోకినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఐదు రోజులుగా వెంటిలేటర్పై ఉన్న భవాని ఆదివారం రోజున మరణించారు.
Last Updated :May 9, 2021, 12:32 PM IST