తెలంగాణ

telangana

ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు

By

Published : Oct 8, 2020, 9:21 PM IST

ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 7,39,719కి చేరింది.

AP CORONA CASES
ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు

ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 6,128 మంది మృతిచెందారు. ప్రస్తుతం 48,661 కొవిడ్​ కేసులు ఉండగా.. వైరస్ నుంచి 6,84,930 మంది బాధితులు కోలుకున్నారు.

గడచిన 24 గంటల వ్యవధిలో 66,944 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 63,49,953 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.


ఇవీచూడండి:టీకా పంపిణీపై స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు!

ABOUT THE AUTHOR

...view details