తెలంగాణ

telangana

Gold rate today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

By

Published : Mar 31, 2022, 10:02 AM IST

Updated : Mar 31, 2022, 10:26 AM IST

Gold Price: కొద్ది రోజులుగా పడిపోయిన బంగారం ధర గురువారం కాస్త పెరిగింది. అటు వెండి ధర మాత్రం మరింత తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల మేలిమి పుత్తడి రూ.53,060గా ఉంది.

Gold rate today
Gold rate today

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం మరితం తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి రూ.90 పెరిగి రూ.53వేల 30గా ఉంది. కిలో వెండి ధర రూ.320కుపైగా తగ్గి 68,410వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.53,060గా ఉంది. కిలో వెండి ధర రూ.68,410 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.53,060 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,410గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,060గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,410 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddutur: పది గ్రాముల పసిడి ధర రూ.53,060గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,410 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1923 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర దాదాపు 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Mar 31, 2022, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details