తెలంగాణ

telangana

రెండున్నర నెలల పసిబిడ్డతో.. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే

By

Published : Dec 19, 2022, 5:28 PM IST

Updated : Dec 19, 2022, 8:27 PM IST

మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలకు ఎన్​సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్ రెండున్నర నెలల వయసున్న పసిబిడ్డను ఎత్తుకుని హాజరయ్యారు. ఆమె తన బిడ్డతో అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉందని చెప్పారు.

NCP MLA who attended the winter meeting in Maharashtra with a two-and-a-half-month-old baby
పసిబిడ్డతో శీతాకాల సమావేశానికి హాజరైన ఎన్​సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్

పసిబిడ్డతో శీతాకాల సమావేశానికి హాజరైన ఎన్​సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్

మహారాష్ట్ర నాగపుర్​లో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాలకు నాసిక్ జిల్లాకు చెందిన ఎన్​సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్ తన పసిబిడ్డతో హాజరయ్యారు. "నేను ఇప్పుడు ఒక తల్లిని, ప్రజాప్రతినిధిని. గత రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా నాగపుర్​లో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. ఇప్పుడు నేను ఒక పసిబిడ్డకు తల్లినే అయినా.. నేను నా ప్రశ్నలను లేవనెత్తి వాటికి ప్రభుత్వం నుంచి సమాధానాలను పొందేందుకే నా బిడ్డను ఎత్తుకుని ఇక్కడికి వచ్చాను".

పసిబిడ్డతో శీతాకాల సమావేశానికి హాజరైన ఎన్​సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్

ఎన్​సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్ కుమారుడికి ఇప్పుడు రెండున్నర నెలల వయసు. సరోజ్ సెప్టెంబరు 30న ఈ బిడ్డకు జన్మనిచ్చారు.

పసిబిడ్డతో శీతాకాల సమావేశానికి హాజరైన ఎన్​సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్
Last Updated : Dec 19, 2022, 8:27 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details