కేరళ ఎర్నాకుళం జిల్లా కోతమంగళం గ్రామంలో ప్రమాదవశాత్తూ బావిలో పడిన ఏనుగును అటవీశాఖ రక్షించింది. గంటలపాటు నిర్వహించిన ఈ ఆపరేషన్లో.. అదృష్టవశాత్తూ ఏనుగుకు తీవ్ర గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.
గోపాలకృష్ణన్ అనే వ్యక్తి ఇంట్లోని బావిలో ఏనుగు పడిపోయిందనే సమాచారం మేరకు అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో బావికి ఓ వైపు మట్టిని తొలగించి.. ఏనుగు పైకి ఎక్కేందుకు వీలు కల్పించారు.
నిరసన నడుమ..