తెలంగాణ

telangana

Corona Update: దేశంలో కొత్తగా 47వేల మందికి కరోనా

By

Published : Sep 2, 2021, 9:45 AM IST

Updated : Sep 2, 2021, 9:53 AM IST

దేశంలో కరోనా(Corona Update) వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా 47,092 మందికి వైరస్​(Covid-19) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 509 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

india corona cases
దేశంలో కరోనా కేసులు

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Corona Update) మళ్లీ పెరిగింది. కొత్తగా 47,092 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 509 మంది మరణించారు. ఒక్కరోజే 35,181 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు:3,28,57,937
  • మొత్తం మరణాలు:4,39,529
  • మొత్తం కోలుకున్నవారు:3,20,28,825
  • యాక్టివ్ కేసులు:3,89,583

వ్యాక్సినేషన్

బుధవారం ఒక్కరోజే 81,09,244 కొవిడ్​ టీకా(Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Health Ministry) పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 66,30,37,334 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

కొవిడ్​ పరీక్షలు

దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 16,84,441 కొవిడ్​ పరీక్షలు(Covid tests) చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,80,346 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 10,415 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,92,29,395కు చేరగా.. మరణాల సంఖ్య 45,43,681కి పెరిగింది.

కొత్త కేసులు ఇలా..

  • అమెరికా- 1,84,420
  • బ్రెజల్​- 26,348
  • రష్యా- 18,368
  • బ్రిటన్​- 35,693
  • ఫ్రాన్స్​- 17,621

ఇవీ చదవండి:

Last Updated : Sep 2, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details