గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతకు గోదాము కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురికిపైగా గాయపడ్డారు.
సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది.. శిథిలాల కింద చిక్కుకుపోయిన 12మందిని రక్షించారు. గాయపడిని వారిని స్థానిక ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.
Last Updated :Nov 4, 2020, 8:42 PM IST