ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లేపాక్షిలో కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో జాతీయ సదస్సు

By

Published : Dec 15, 2022, 11:25 AM IST

Updated : Dec 15, 2022, 12:33 PM IST

Lepakshi Veerabhadra Swamy Temple: సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయానికి అరుదైన గుర్తింపు దక్కనుంది.. యూనెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలికంగా చోటు దక్కనున్నది. శాశ్వత గుర్తింపు కోసం.. కేెెంద్ర పర్యాటక శాఖ సహకారంతో పర్యాటక నిపుణులు..లేపాక్షి మండలంలో జాతీయ సదస్సు నిర్వహించారు.

Lepakshi Temple
లేపాక్షిఆలయం

Lepakshi Veerabhadra Swamy Temple: ప్రపంచ ప్రఖ్యాతి శిల్పకళ సంపదకు నిలయం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం..లేపాక్షి ఆలయానికి యునెస్కో శాశ్వత గుర్తింపు ఆవశ్యకతపై కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో..సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో పర్యాటక నిపుణులు..జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖులతోపాటు.. విద్యార్థులు పాల్గొని లేపాక్షి ఆలయంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. లేపాక్షికి యూనిస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెంది ఆర్థికంగా ఈ ప్రాంతం బలపడుతుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

లేపాక్షిలో కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో జాతీయ సదస్సు
Last Updated :Dec 15, 2022, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details