రోబోటిక్ రథంలో జగన్నాథుడిని ఊరేగింపు

By

Published : Jul 2, 2022, 11:56 AM IST

thumbnail

రోబోటిక్ రథాన్ని తయారు చేశారు గుజరాత్​లోని వడోదరకు చెందిన జై మక్వానా అనే యువకుడు. అందులో జగన్నాథ స్వామిని ఊరేగింపుగా రథయాత్ర చేపట్టారు. ఈ రథయాత్ర.. సైన్స్- సంప్రదాయాల సమ్మేళనమని చెబుతున్నాడు జై మక్వానా. ఈ కార్యక్రమంలో అతని కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.