''సర్కారు వారి పాట' చూశాక ఫ్యాన్స్​ భూమ్మీద ఉండరు'

By

Published : May 11, 2022, 4:09 PM IST

Updated : May 11, 2022, 11:21 PM IST

thumbnail

సూపర్​స్టార్​ మహేష్​బాబు, దర్శకుడు పరుశురామ్ కలయికలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట'. మూవీ ప్రమోషన్స్​లో భాగంగా.. దర్శకుడు పరుశురామ్ ఈటీవీ భారత్​తో ముచ్చటించారు. ఈ సినిమా మహేశ్​ ఫ్యాన్స్​కు పండుగ లాంటిదని చెప్పారు పరుశురామ్.  అలాగే ఈ సినిమా చేసే వసూళ్లు.. ఆయనకు ఏ హీరోతో సినిమా చేయాలనే కోరిక ఉంది. ఇలాంటి ఆసక్తికర విషయాలు డైరెక్టర్​ మాటల్లో..

Last Updated : May 11, 2022, 11:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.