డ్రగ్స్​ కోసం డబ్బులు అడిగాడని యువకుడి దారుణ హత్య.. అందరి ముందే..!

By

Published : Jun 4, 2022, 2:44 PM IST

Updated : Jun 4, 2022, 2:57 PM IST

thumbnail

Young Man Murder: దిల్లీలో అమానుష ఘటన జరిగింది. డ్రగ్స్​కు బానిసైన ఓ యువకుడు తరచూ డబ్బులు అడుగుతున్నాడని ముగ్గురు వ్యక్తులు.. అతడిని శుక్రవారం మధ్యాహ్నం దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టూ అందరూ ఉన్నా.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా కేసు దర్యాప్తు చేపడుతున్నారు. బాధితుడ్ని నరేంద్ర(28)గా గుర్తించారు.

Last Updated : Jun 4, 2022, 2:57 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.