కొరడాతో కొట్టించుకున్న మహిళలు.. అలా జరగాలనే!

By

Published : Jul 21, 2022, 10:24 AM IST

thumbnail

తమిళనాడు.. పెరంబలూరులోని థేరణి గ్రామంలోని సెలనమ్మాళ్ దేవాలయంలో వినూత్నంగా పూజలు నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ పూజల్లో మహిళా భక్తులను పూజారులు కొరడాతో కొట్టారు. ఇలా కొట్టడం వల్ల భక్తుల కోరికలు తీరుతాయని పూజారులు చెబుతున్నారు. ఈ సంప్రదాయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పాటిస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.