ప్రతిధ్వని: కొత్త వైరస్​తో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Dec 21, 2020, 10:01 PM IST

thumbnail

కొత్తరకం కరోనా వైరస్​ స్ట్రెయిన్​ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్​ మళ్లీ లాక్​డౌన్​ ప్రకటించడం.. భారత్​తో సహా పలు దేశాలకు చెందిన విమానాలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్​ 1400, నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయాయి. ఫైనాన్స్​ బ్యాంకింగ్​ రంగాలతోపాటుగా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఈ తరుణంలో జీవనకాల గరిష్టాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్​ మార్కెట్ల పతనానికి గల ముఖ్య అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.