ప్రతిధ్వని: పండుగల సమయంలో కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

By

Published : Oct 19, 2020, 9:39 PM IST

thumbnail

దేశంలో వచ్చే ఫిబ్రవరి నాటికల్లా కరోనా నియంత్రణలోకి వస్తుందని కొవిడ్​పై కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ వెల్లడించింది. అయితే ప్రస్తుతం పాటిస్తున్న కరోనా నిబంధనలు అందరూ పాటించాలని.. లేకపోతే వైరస్​ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వెల్లడించింది. మరో వైపు పండుగల సీజన్​ సమీపిస్తున్న వేళ..మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్​ వ్యాధుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్​ వచ్చే వరకు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? పండుగలను ఎలాంటి జాగ్రత్తలతో జరుపుకోవాలి? అనే అంశాలకు సంబంధించి ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.