తీరానికి లక్షల్లో అరుదైన తాబేళ్లు.. అద్భుత దృశ్యాలు

By

Published : Mar 27, 2022, 8:49 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

Olive Ridley Turtle: ఒడిశాలోని కేంద్రాపాడా సముద్రతీరానికి లక్షల సంఖ్యలో అరుదైన రకానికి చెందిన తాబేళ్లు వచ్చాయి. భీతర్​కనికా జాతీయ పార్క్​ పరిధిలోని గహిర్మతా మెరైన్ అభయారణ్యం వద్ద దీవులకు 2,45,188 ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు చేరుకున్నాయి. ఏటా గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాబేళ్ల రక్షణ కోసం అటవీ శాఖ నుంచి 30 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించడం సహా మే 31 వరకు ఆ ప్రాంతంలో చేపల వేటపై నిషేధం విధించారు.

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.