ఎగ్జిబిషన్​లో కేంద్ర మంత్రి సందడి పకోడి వేస్తూ వ్యాపారితో ముచ్చట్లు

By

Published : Jan 8, 2023, 11:22 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ప్రారంభమైన ట్రేడ్ ఫెయిర్​లో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందడి చేశారు. ట్రేడ్​ ఫెయిర్​ను సందర్శించిన ఆయన.. యప్పీ గేమ్​ జోన్​కు వెళ్లి రింగ్ విసిరి కార్యకర్తల్లో జోష్​ నింపారు. అంతే కాకుండా ఆ పక్కనే ఓ పకోడి దుకాణానికి వెళ్లి వ్యాపారి బాగోగులు తెలుసుకున్నారు. నూనెలో పకోడి వేసి అక్కడ వారితో ముచ్చటించారు. ఈ ట్రేడ్​ ఫెయిర్​ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ప్రారంభించారు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.