చెక్​డ్యాంకు గండి.. 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

By

Published : Aug 2, 2022, 6:25 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గోపాల గోశాల వద్ద చెక్​డ్యాంకు గండిపడింది. దీంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుతుంది. వాగుల వద్ద భారీగా వరదనీరు చూడడంతో మజీద్ పూర్ కు రాకపోకలను నిలిపివేశారు. అబ్దుల్లాపూర్​ మెట్ మండలంలోని మజీద్ పూర్​, గుంతపల్లి, బాటసింగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మజీద్ పూర్​కు పోవాల్సి వస్తే పీర్లగూడెం మీదుగా వెళ్లాలని అధికారులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.