మహిళ పైనుంచి వెళ్లిన గూడ్స్ రైలు.. లక్కీగా..

By

Published : Feb 11, 2023, 10:58 AM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

బిహార్​లోని గయా జిల్లాలో ఓ మహిళ.. పెను ప్రమాదం నుంచి బయటపడింది. టంకుప్ప రైల్వేస్టేషన్​లో వినీత కుమారి అనే ఉపాధ్యాయురాలు.. గూడ్స్​ రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు యత్నించింది. ఆ సమయంలో ఒక్కసారిగా రైలు కదిలింది. వెంటనే ఆమె తెలివిగా వ్యవహరించి పట్టాలపై పడుకుంది. ఆమెపై నుంచి గూడ్స్ రైలు బోగీలన్నీ వెళ్లాయి. ఆ విధంగా తన ప్రాణాలను కాపాడుకుంది. గూడ్స్​ రైలు వెళ్లిన తర్వాత స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.