లాక్​డౌన్​ వద్దంటూ రోడ్డెక్కిన వేలాది మంది- పోలీసులతో ఘర్షణ

By

Published : Jan 2, 2022, 7:38 PM IST

thumbnail

Amsterdam protest: నెదర్లాండ్స్​లో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కఠిన ఆంక్షలతో లాక్​డౌన్ విధించింది. దీనిని నిరసిస్తూ ఆగ్రహంతో ఉన్న ప్రజలు వేలాది మందితో వీధుల్లోకి వచ్చారు. ఆమ్​స్టర్​డ్యాంలో ర్యాలీగా బయల్దేరారు. హింస చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో అక్కడికి భారీగా చేరుకున్నారు పోలీసులు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.