ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన 2021బడ్జెట్పై రోడ్డు రవాణా, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. దేశాన్ని ఆత్మనిర్భర భారత్గా మార్చే దిశగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. బడ్జెట్పై ఆయన 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించారు.