రైలెక్కబోయి జారిపడ్డ మహిళ- త్రుటిలో తప్పిన ప్రమాదం!
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10175723-thumbnail-3x2-suresh.jpg)
మధ్యప్రదేశ్లో ఉజ్జయిని రైల్వే స్టేషన్లో వేగంగా వెళ్తోన్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ జారి కింద పడ్డారు. ఇది గమనించిన అక్కడి వారు.. తక్షణమే అప్రమత్తమై ఆమెను రక్షించారు. దీంతో ఆమె త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాలు... ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.