హెలికాప్టర్‌ క్రాష్​: పార్థివదేహాలను తరలిస్తున్న అంబులెన్స్​కు ప్రమాదం!

By

Published : Dec 9, 2021, 7:54 PM IST

thumbnail

తమిళనాడులోని కున్నూర్‌లో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని దిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూరు నుంచి సూలూరు ఎయిర్‌బేస్‌కు అంబులెన్సుల్లో తీసుకెళ్తుండగా గురువారం ఈ ప్రమాదం సంభవించింది. కోయంబత్తూరు వద్ద ఓ అంబులెన్సు ముందు వెళుతున్న అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.