కార్చిచ్చు ఆర్పేందుకు రంగంలోకి అటవీశాఖ మంత్రి!

By

Published : Apr 7, 2021, 8:19 AM IST

thumbnail

కార్చిచ్చును ఆర్పేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు.. భాజపా నేత, ఉత్తరాఖండ్​ అటవీ శాఖ మంత్రి హరక్​ సింగ్​ రావత్​. నరేంద్రనగర్​ పరిధిలోని గఢ్​వాలా​ ప్రాంతంలో వెళుతున్న క్రమంలో.. కారుని ఆపి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అడవుల సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని.. ప్రజల బాధ్యత కూడా అని హరక్​ సింగ్​ అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.