()
మధ్యప్రదేశ్ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో పర్యటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో.. ఓ పులి తారసపడింది. డోటీ అనే ఈ పులి తన పిల్లలతో పాటు.. నడుస్తూ వారి వాహనానికి ఎదురుగా వచ్చింది. ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి పర్యటకులు మురిసిపోయారు.