పిల్లలతో పులి షికారు.. పర్యటకులు థ్రిల్

By

Published : Oct 16, 2021, 8:35 AM IST

thumbnail
()

మధ్యప్రదేశ్​ బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో పర్యటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో.. ఓ పులి తారసపడింది. డోటీ అనే ఈ పులి తన పిల్లలతో పాటు.. నడుస్తూ వారి వాహనానికి ఎదురుగా వచ్చింది. ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి పర్యటకులు మురిసిపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.