సరిహద్దు మూసివేత.. భారీగా ట్రాఫిక్​ జామ్​

By

Published : May 26, 2020, 11:55 AM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లోని​ గాజియాబాద్​-దిల్లీ​ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. దిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటు ఉత్తర్​ ప్రదేశ్​ గాజియాబాద్​లోను కొన్ని రోజులుగా వైరస్​ బాధితులు ఎక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారుల సూచనల మేరకు గాజియాబాద్​​-దిల్లీ సరిహద్దులను మూసివేసింది పాలనా యంత్రాంగం. ఉదయం విధులకు హాజరై, సాయంత్రం తిరిగి వచ్చిన ప్రయాణికుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. సరిహద్దులో చిక్కుకుపోయిన ప్రయాణికులు గందరగోళంలో పడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.