తమిళనాడు: జల్లికట్టు పోటీల్లో 700 బసవన్నలు సై

By

Published : Jan 15, 2020, 9:27 AM IST

thumbnail

సంక్రాంతి వేడుకల్లో భాగంగా తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మధురైలోని అవనియపురంలో 700 బసవన్నలు బరిలోకి దిగాయి. వీటిని అదుపు చేసేందుకు 730 మంది ఔత్సాహికులు పోటీలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.