పట్టాలు తప్పిన​ రైలు.. ఆరు బోగీలు ధ్వంసం

By

Published : Sep 14, 2021, 8:23 PM IST

thumbnail

ఒడిశాలోని అంగుల్​-తాల్చేర్​ మధ్య మంగళవారం ఉదయం ఓ గూడ్స్​రైలు ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఆరు బోగీలు ధ్వంసమయ్యాయి. అందులోని గోధుమలు నీటి పాలయ్యాయి. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన 12 రైళ్లను రద్దు చేశామని, మరో ఎనిమిది రైళ్లను దారి మళ్లించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.