మా మంచి 'మంచు గణపయ్య'!

By

Published : Aug 22, 2020, 2:22 PM IST

thumbnail

తమిళనాడులో.. మంచు గణేశుడు ఆకట్టుకుంటున్నాడు. థేని జిల్లాకు చెందిన గణపతి విగ్రహ కళాకారుడు ఇలాంచెళియాన్.. ఏటా వినూత్న పదార్థాలతో విఘ్నేశ్వరుడి ప్రతిమలను తయారు చేస్తాడు. ఈ సారి సుమారు 50 కిలోల మంచుగడ్డతో.. మూడు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పున్న వినాయక విగ్రహాన్ని కేవలం అరగంటలో రూపొందించాడు. నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఈ మంచు గణేశుడు కరిగిపోయినట్టే, కరోనా మాయమైపోవాలని కోరుకుంటున్నాడు ఇలాంచెళియాన్.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.