ఆందోళనకారులకు అరటిపండ్లు, అల్పాహారంతో ఆతిథ్యం..!

By

Published : Dec 20, 2019, 9:42 AM IST

thumbnail

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ గురువారం.. రణరంగంగా మారిన వేళ నిరసనకారులను శాంతింపజేసేందుకు వినూత్న ప్రయత్నాలు చేశారు దిల్లీ పోలీసులు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని సురాజ్​మాల్​ స్టేడియంలోకి తరలించారు. అక్కడ వారికి అరటి పండ్లు ఇస్తూ.. పౌరచట్టంపై పూర్తి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు పోలీసులు. ఇదే విధంగా బవానాలోని రాజీవ్​ గాంధీ స్టేడియంలోనూ ఆందోళనకారులకు అల్పాహారం అందించి.. అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.