సింహం మాస్క్​తో ఎంట్రీ.. సీసీటీవీలపై స్ప్రే.. నిమిషాల్లో కోట్లు దోపిడీ!

By

Published : Dec 16, 2021, 7:33 PM IST

thumbnail

తమిళనాడు వేలూర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. వెనుకవైపు గోడకు పెద్ద రంధ్రం చేసి జోస్​ అలుకాస్​ జువెలరీ షాప్​లోకి ప్రవేశించారు. 15 కేజీల బంగారం, రూ. 8 కోట్ల విలువైన డైమండ్​ దోచుకెళ్లారు. చోరీ బుధవారం జరగగా.. గురువారం సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు పోలీసులు. సింహం ఆకారం మాస్క్​ ధరించిన ఓ దుండగుడు.. సీసీటీవీలపై స్ప్రే చేయడం గమనార్హం. డీఎస్​పీ నేతృత్వంలోని 8 పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.