బంగాల్​లో 40 ఏనుగుల దాడి- భారీగా పంట నష్టం

By

Published : Oct 3, 2020, 1:33 PM IST

thumbnail

పశ్చిమ్ ​బంగాల్​లోని బంకురా ప్రాంతంలో సుమారు 40 అటవీ ఏనుగులు జనావాసాల్లో వచ్చేశాయి. పంటపొలాలపై దాడి చేస్తూ.. పెద్దఎత్తున నష్టాన్ని కలిగించాయి. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై దాడికి యత్నించాయి. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు అక్కడి గ్రామస్థులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.