రైలుకు, ప్లాట్​ఫాంకు మధ్యలో చిక్కుకున్నా లక్కీగా..

By

Published : Dec 7, 2022, 2:16 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

కర్ణాటక కలబురగి నగర్​ రైల్వే స్టేషన్​లో ఇద్దరు వ్యక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్​లో ఫ్లై ఓవర్​ ఉన్నప్పటికీ ఓ మహిళ, ఆమె కొడుకు రైల్వే ట్రాక్ మీదుగా మూడో ప్లాట్​ఫాం నుంచి ఒకటో ప్లాట్​ఫాంకు వచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయానికి గూడ్స్ రైలు రావటం వల్ల ఆ మహిళ ట్రాక్​కు, ప్లాట్​ఫాంకు మధ్య చిక్కుకుంది. దీంతో తల్లిని కాపాడేందుకు కొడుకు ప్రయత్నించాడు. తల్లీకొడుకులు ఇద్దరూ ట్రైన్ వెళ్లేంతవరకు ప్లాట్​ఫాం గోడ పక్కేనే కూర్చుండిపోయారు. రైలు వెళ్లిన తరువాత ఇద్దరూ సురక్షితంగా ప్లాట్​ఫాంపైకి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో ఈ ఘటన జరగగా.. ఓ వ్యక్తి తన మొబైల్​లో ఈ వీడియో తీశాడు.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.